కరోనా కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కు చెందిన ఎక్స్ బీబీ 1.16 (అర్ట్యురుస్) కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గురువారం నుంచి శుక్రవారం వరకు 44, శనివారం ఉదయం వరకు 14 చొప్పున రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 144 క్రియాశీలక కేసులున్నాయి.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/3eU6qoF
https://ift.tt/LukgDF0
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment