ప్రధాని మోదీ కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. సఫారీ దుస్తులు, టోపీలో ప్రత్యక్షమయ్యారు. కర్ణాటకలోని బంధీపూర్ టైగర్ రిజర్వ్ను సందర్శించేందుకు ఆయన ఈ లుక్ లో కనిపించారు. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేయనున్న పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రాజెక్టు టైగర్ 50 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటకలోని మైసూరులో
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/OP9saxk
https://ift.tt/LukgDF0
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment