Saturday, 8 April 2023

ఎమ్మెల్యే బరిలో వైసీపీ ఎంపీలు - ఎవరెక్కడ నుంచి..!?

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు. ఇప్పటికే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన సీఎం, పాలనా పరంగా ప్రక్షాళన ప్రారంభించారు. ఎన్నికల్లో అభ్యర్దుల ఎంపిక పైనా ఫోకస్ చేసారు. ఈ సారి టికెట్ ఆశిస్తున్న వారిలో సిట్టింగ్ ల వారసులతో పాటుగా తటస్థులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత ఎంపీలు వచ్చే ఎన్నికల్లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/VWUsRtr
https://ift.tt/LukgDF0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour