Monday, 17 April 2023

మరో ఘోరం: పట్టపగలు యువతిని కాల్చి చంపేశారు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే ఓ యువతిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశారు. జలౌన్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిగిన ఘటన స్థానిక పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/YCEkTBb
https://ift.tt/zOFfN8C

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour