Monday, 17 April 2023

సూడాన్ ఘర్షణలో 100 మంది మృతి: భారతీయుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఖార్తూమ్: సూడాన్‌లో మిలిటరీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్) మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణల కారణంగా హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు వందమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలో ఓ భారతీయుడు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో భారతీయ దౌత్య కార్యాలయం సూడాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ప్రశాంతంగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/9hqVIMX
https://ift.tt/zOFfN8C

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour