Monday, 17 April 2023

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల 26 డిమాండ్లపై హామీ

అమరావతి: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. సత్వరమే తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలంటూ వారు చాలాకలంలో ఉద్యమిస్తూనే వస్తోన్నారు. సామరస్యపూరకంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలేవీ కొలిక్కి రావట్లేదు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని కోరుకుంటోన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అమరావతి ప్రతినిధులు ప్రభుత్వం ముందు 26

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/R8XDsuG
https://ift.tt/zOFfN8C

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour