Friday, 7 April 2023

నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ: వందేభారత్ తోపాటు 11వేల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ రూ. 11,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ క్రమంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు, ఎస్పీజీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు, బీజేపీ శ్రేణులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. ఇక హైదరాబాద్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/KbrOVki
https://ift.tt/MCGgiQ7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour