గ్రామ-వార్డు సచివాలయ సేవల్లో మరో మార్పుకు రంగం సిద్దం అయింది. ఇప్పటికే సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి ముందుకే సేవలు అందుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పలు రకాల సర్టిఫికెట్లు కూడా సచివాలయం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక నుంచి సచివాలయంలో పథకాలు..సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సేవలు మరింత సులభతరం కానున్నాయి.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/sg16OA2
https://ift.tt/LukgDF0
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment