Saturday, 8 April 2023

వార్డు, గ్రామ సచివాలయ సేవల్లో కీలక నిర్ణయం - ఇక నుంచి..!!

గ్రామ-వార్డు సచివాలయ సేవల్లో మరో మార్పుకు రంగం సిద్దం అయింది. ఇప్పటికే సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి ముందుకే సేవలు అందుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పలు రకాల సర్టిఫికెట్లు కూడా సచివాలయం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక నుంచి సచివాలయంలో పథకాలు..సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సేవలు మరింత సులభతరం కానున్నాయి.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/sg16OA2
https://ift.tt/LukgDF0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour