Wednesday, 12 April 2023

విపక్షాల కూటమిలోకి బీఆర్ఎస్: నితీశ్ కు రాహుల్ బాధ్యతలు..!?

జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ లక్ష్యంగా విపక్షాల ఐక్యత దిశగా కీలక అడుగు పడింది. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయాలని రాహుల్ నాయకత్వంలో విపక్షాల నేతలు నిర్ణయించారు. ఇందు కోసం అన్ని పార్టీలను కలుపుకుపోవాలని డిసైడ్ అయ్యారు. బీజేపీని వ్యతిరేకిస్తూ..అదే సమయంలో కాంగ్రెస్ తోనూ దూరం పాటిస్తున్న పార్టీలను కలుపుకోవాలని భావిస్తున్నారు. ఇందు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/yVqwKDJ
https://ift.tt/dWkFPoG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour