Wednesday, 12 April 2023

వైసీపీ వర్సస్ బీఆర్ఎస్: మంత్రుల డైలాగ్ వార్ - టార్గెట్ ఫిక్స్...!!

తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయం మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం..ఇదే సమయంలో తెలంగాణ వర్సస్ ఆంధ్ర మంత్రుల డైలాగ్ వార్ కొత్త సమీకరణాలకు కారణం అవుతోంది. రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు వైపులా డైలాగుల్లో చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణ - ఏపీ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/svKC7Rr
https://ift.tt/dWkFPoG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour