Wednesday, 12 April 2023

23 మంది అభ్యర్థులతో కర్ణాటక బీజేపీ రెండో జాబితా: జగదీశ్ షెట్టర్‌కు షాక్

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా, 23 మంది అభ్యర్థులతో బీజేపీ తన రెండో జాబితాను విడుదల చేసింది. మరో 12 స్థానాలకు భ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే, రెండో జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 224 స్థానాలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/QohNSTZ
https://ift.tt/dWkFPoG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour