Wednesday, 12 April 2023

ఢిల్లీలో కాంగ్రెస్ రెబెల్ సచిన్ పైలట్ -పార్టీని ధిక్కరించి చేసిన ధర్నాపై వివరణ..?

రాజస్తాన్ కాంగ్రెస్ లో రెబెల్ నేతగా పేరుతెచ్చుకుంటున్న యువనేత సచిన్ పైలట్.. నిన్న పార్టీ హెచ్చరికల్ని పట్టించుకోకుండా సొంత ప్రభుత్వంపైనే నిరసనకు దిగారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ధర్నాతో పార్టీ పరువు తీయొద్దని అధిష్టానం హెచ్చరించినా లెక్కచేయని పైలట్.. ఇవాళ దీనిపై వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ చేరుకున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనతో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ycxMoFu
https://ift.tt/OEy7Wcr

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour