రాజస్తాన్ కాంగ్రెస్ లో రెబెల్ నేతగా పేరుతెచ్చుకుంటున్న యువనేత సచిన్ పైలట్.. నిన్న పార్టీ హెచ్చరికల్ని పట్టించుకోకుండా సొంత ప్రభుత్వంపైనే నిరసనకు దిగారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ధర్నాతో పార్టీ పరువు తీయొద్దని అధిష్టానం హెచ్చరించినా లెక్కచేయని పైలట్.. ఇవాళ దీనిపై వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ చేరుకున్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనతో
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ycxMoFu
https://ift.tt/OEy7Wcr
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment