Wednesday, 12 April 2023

బీఆర్ అంబేడ్కర్: అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచనలో ఎంత కష్టపడ్డారంటే....

1949 నవంబరు 25న రాజ్యాంగం చివరి రీడింగ్ తర్వాత గొప్ప భారత్‌ నాయకుల్లో ఒకరైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలపై ఒక ప్రసంగం ఇచ్చారు. ‘‘1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో నిండి జీవితాల్లోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. కానీ, సామాజిక, ఆర్థిక అంశాల్లో మాత్రం అసమానత్వం కనిపిస్తుంది’’అని

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/xRZoDBm
https://ift.tt/OEy7Wcr

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour