Sunday, 30 April 2023

ప్రధాని మోడీ మైసూరు రోడ్‌షోలో భద్రతా వైఫల్యం: దూసుకొచ్చిన మొబైల్ ఫోన్ (వీడియో)

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఎన్నికల ప్రచారం చేస్తుండగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆదివారం నాడు ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న వాహనంపై మొబైల్ ఫోన్ విసిరివేయడంతో సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌షో సందర్భంగా మైసూరులోని కేఆర్ సర్కిల్ సమీపంలో భద్రతా ఉల్లంఘన కనిపించింది. కర్ణాటక ఎన్నికలకు ముందు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/GaJugct
https://ift.tt/Bk2MTzZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour