Sunday, 30 April 2023

చంద్రబాబు తో పవన్ భేటీ లో జరిగిందిదే, జరిగేదిదే : నాదెండ్ల..!!

ఏపీ రాజకీయాల్లో మరోసారి టీడీపీ - జనసేన పొత్తు చర్చకు వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ తో ఈ రెండు పార్టీల పొత్తు ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. మే ద్వితీయార్ధంలో పొత్తుల పైన రెండు పార్టీల అధినేతలు స్పష్టత ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ ఇద్దరి నేతల భేటీ వెనుక

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ES47oKM
https://ift.tt/Bk2MTzZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour