Sunday, 30 April 2023

మూడు పార్టీలు కలుస్తాయి - పవన్ కలత చెందారు : బీజేపీ నేతల సంచలనం..!!

ఏపీలో పొత్తుల రాజకీయం వేడెక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు- పవన్ కల్యాణ్ భేటీతో ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ప్రకటన లాంఛనంగానే మారింది. ఈ ఇద్దరితో బీజేపీ కలిసే అంశం పైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది. రెండు పార్టీల అధినేతలు సైతం బీజేపీ తమతో కలిసి రావటం పైనే వేచి చూసే ధోరణితో ఉన్నారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Wiy3puH
https://ift.tt/Bk2MTzZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour