Saturday, 15 April 2023

AP Weather ఏపీ వాసులకు అలర్ట్ - అప్రమత్తంగా ఉండాల్సిందే..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులు తోడవడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అగ్నిగుండంలా మారాయి. కోస్తాతోపాటు రాయలసీమలో ఎండ తీవ్రంగా ఉంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటుగా ఉధృతంగా వీస్తున్న వేడి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/YQCSkVj
https://ift.tt/Q3DxB7d

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour