వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.. ఈ ఉదయం పులివెందులలో ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు కేసుకు సంబంధించి వివరాలు సేకరించారు. ఆ తరువాత అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకటించిన సీబీఐ అధికారులు..తమ వాహనాల్లో హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు సమాచారం.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/AUztfjw
https://ift.tt/Q3DxB7d
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment