Saturday, 15 April 2023

సీబీఐ ముందుకు కేజ్రీవాల్ - విచారణతో ఆగేనా, ఏం జరుగుతోంది..!!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆదివారం సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఢిల్లీలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు. కేజ్రీవాల్ కు సంఘీభావంగా ఆయనతో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి వెళ్లనున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/HFyEms5
https://ift.tt/Q3DxB7d

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour