Saturday, 8 April 2023

ప్రధాని వేదికపై కేసీఆర్- రేవంత్ రెడ్డి కోసం..!!

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ప్రధాని పర్యటన వేళ బీఆర్ఎస్ - కాంగ్రెస్ నిరసనలకు నిర్ణయించాయి. రెండు గంటల పాటు హైదరాబాద్ లో ప్రధాని పర్యటన కొనసాగనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తిరుపతి - సికింద్రాబాద్ వందేభారత్ ప్రారంభంతో పాటుగా స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/bpqFvsm
https://ift.tt/MCGgiQ7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour