Vande Bharat: తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. మరో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాల మీదుగా నడిపేందుకు నిర్ణయించింది. అందులో ఒకటైన సికింద్రాబాద్ - బెంగళూరు వందేభారత్ ప్రారంభించటానికి దాదాపు ముహూర్తం ఫైనల్ చేసారు. ఇందుకు సంబంధించి రూట్ కూడా ఖరారు అయింది.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/G3RhJgK
https://ift.tt/XyVo6HG
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment