Sunday, 16 April 2023

సికింద్రాబాద్ టు బెంగళూరు వందేభారత్ - ముహూర్తం, రూట్ ఖరారు..!!

Vande Bharat: తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. మరో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాల మీదుగా నడిపేందుకు నిర్ణయించింది. అందులో ఒకటైన సికింద్రాబాద్ - బెంగళూరు వందేభారత్ ప్రారంభించటానికి దాదాపు ముహూర్తం ఫైనల్ చేసారు. ఇందుకు సంబంధించి రూట్ కూడా ఖరారు అయింది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/G3RhJgK
https://ift.tt/XyVo6HG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour