ఉత్తర్ ప్రదేశ్ లో ఆరేళ్ల పాలన పూర్తిచేసుకున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం పలు కొత్త రికార్డుల్ని తన పేరిట లిఖించుకుంటోంది. ఇప్పటికే పలు రంగాల్లో ఈ ఆరేళ్లలో సాధించిన పురోగతిని వెల్లడిస్తూ వస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తాజాగా మరో ప్రకటన చేశారు. ఇందులో గత ఆరేళ్లలో యూపీలో యువతకు 5.5 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/huKeC7b
https://ift.tt/eB3Q5Rt
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment