Thursday, 23 March 2023

ఈ భోజనం పశువులు కూడా తినవు.. అన్నం ప్లేట్లతో రోడ్డెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు

హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమానికి ఎన్నో చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. హాస్టల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి మెనూ ప్రకారం భోజనాన్ని ఇస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ప్రభుత్వం చెబుతున్నదానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు అరా కొరా వసతులతో, పశువులు కూడా తినలేనటువంటి భోజనంతో నరకయాతన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Nkunr03
https://ift.tt/eB3Q5Rt

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour