Thursday, 23 March 2023

RK Roja : జగన్ ను వ్యతిరేకిస్తే వారికే నష్టం-ఆయనకేం నష్టం లేదు-వెన్నుపోటు ఎమ్మెల్యేలపై రోజా..

అమరావతి : ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఫలితాలు అధికార వైసీపీకి భారీ షాకిచ్చాయి. విపక్ష టీడీపీ ఎత్తుల్ని ముందుగానే గ్రహించి అప్రమత్తమైనా..తాము నిలబెట్టిన అభ్యర్ధులందరినీ గెలిపించుకోవడంలో జగన్ విఫలమయ్యారు. దీంతో ఇప్పుడు జగన్ కు వెన్నుపోటు పొడిచిన వైసీపీ ఎమ్మెల్యేలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/WNZ9hfw
https://ift.tt/eB3Q5Rt

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour