Friday, 24 March 2023

ఉద్రిక్తతలకు కారణంగా ఓయూ నిరుదోగ్య మహాదీక్ష; రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ తో టెన్షన్!!

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం దుమారంగా మారింది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే, మరోవైపు ఆందోళనలు సైతం ఉదృతం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. నిరుద్యోగ యువతను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్షా పత్రాలు లీకేజీలతో యువత భవిష్యత్తును

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/gbICuch
https://ift.tt/eB3Q5Rt

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour