Saturday, 18 March 2023

జగన్‌ నుంచి ఆ మాట వినాలనుందన్న బాలయ్య: పశ్చిమ రాయలసీమలోనూ టీడీపీ గెలుపు

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఊహించని ఫలితాలను సాధించింది. ఏకంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా వెలువడిన పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు) నియోజకవర్గం ఫలితం శనివారం రాత్రి వెలుడింది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/RqfvLTF
https://ift.tt/0kUI59g

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour