టీడీపీలో జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమలో రెండు స్థానాల్లోనూ టీడీపీ గెలవటం కొత్త లెక్కలకు కారణమవుతోంది. ఈ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే తరహాలో ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయం సాధించిన అభ్యర్ధుల
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/I0TN5og
https://ift.tt/0kUI59g
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment