Saturday, 18 March 2023

టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు సెల్యూట్..!!

టీడీపీలో జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమలో రెండు స్థానాల్లోనూ టీడీపీ గెలవటం కొత్త లెక్కలకు కారణమవుతోంది. ఈ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే తరహాలో ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయం సాధించిన అభ్యర్ధుల

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/I0TN5og
https://ift.tt/0kUI59g

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour