Friday, 17 March 2023

మోడీ నియోజకవర్గంలో 24న కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం-యోగీ ఆదిత్యనాథ్ స్పెషల్ ఫోకస్..

వారణాసి : యూపీలోని ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. గతంలో యూపీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడంతో వాటిని ఈ నెల 24న ప్రారంభించేందుకు మోడీ ఇక్కడికి వస్తున్నారు. దీంతో ఈ టూర్ ను యోగీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మామిడి, కూరగాయలు, ఇతర

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/iQdaTwl
https://ift.tt/XHRjx1u

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour