Thursday, 16 March 2023

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక: బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డి విజయం; బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్!!

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలకు వెళ్లాయి. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ మెజారిటీ కారణంగా ముగ్గురు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా విజయం సాధించారు. కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/OIfjKec
https://ift.tt/4lwrfIL

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour