Thursday, 16 March 2023

కరోనా..ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి -కేంద్రం తాజా మార్గదర్శకాలు..!!

మరోసారి కోవిడ్ కల్లోలం మొదలైంది. నాలుగు నెలల తరువాత మరోసారి కోవిడ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో, కేంద్రం అప్రమత్తం అయింది. ఆరు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మార్గదర్శకాలను విడుదల చేసింది. చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతున్నాయో దృష్టిసారించాలని పేర్కొంది. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/W90xozB
https://ift.tt/4lwrfIL

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour