Thursday, 16 March 2023

Yogi Adityanath : ఆరేళ్లలో 10 వేల ఎన్ కౌంటర్లు-63 క్రిమినల్స్ మట్టు-యోగీ మరో రికార్డ్..

ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం వెనుక ఉన్న కీలక కారణాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కూడా ఒకటి. యూపీలో యోగీ సర్కార్ (Yogi Adityanath )రాకముందు క్రిమినల్స్ కు, గ్యాంగ్స్ స్టర్స్ కు, మాఫియాలకు అడ్డాగా ఉన్న యూపీలో ఎన్ కౌంటర్ల స్పీడ్ పెరిగింది. అంతే క్రిమినల్స్ కనిపిస్తే చాలు మట్టుబెట్టడం మొదలుపెట్టారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/8QhIbAZ
https://ift.tt/4lwrfIL

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour