టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ నవంబరు లేదా డిసెంబరులో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్కు, వైసీపీకి ఇవే చివరివి కావాలన్నారు. టీడీపీకి బలమైన సైన్యం ఉందని... దానిని తట్టుకోవడం ఎవరి తరం కాదన్నారు. చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/qvMESDQ
https://ift.tt/9cqZ0Ss
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment