Friday, 24 March 2023

పోలింగ్ వేళ సీఎం జగన్ తో శ్రీదేవి - మేకపాటి భేటీలో ఏం జరిగింది..!?

క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలపైన వైసీపీ వేటు వేసింది. ఆనం - కోటంరెడ్డి ఇద్దరూ టీడీపీకి ఓటు వేస్తారని ముందే అంచనాలు ఉన్నాయి. అనూహ్యంగా మరో ఇద్దరు ఆ జాబితాలో చేరారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి - మేకపాటి టీడీపీ అభ్యర్ధికి ఓటు వేసినట్లుగా నిర్దారించారు. ఆ ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారనేది ముందుగానే గుర్తించారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/bSiqM4j
https://ift.tt/9cqZ0Ss

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour