క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలపైన వైసీపీ వేటు వేసింది. ఆనం - కోటంరెడ్డి ఇద్దరూ టీడీపీకి ఓటు వేస్తారని ముందే అంచనాలు ఉన్నాయి. అనూహ్యంగా మరో ఇద్దరు ఆ జాబితాలో చేరారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి - మేకపాటి టీడీపీ అభ్యర్ధికి ఓటు వేసినట్లుగా నిర్దారించారు. ఆ ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారనేది ముందుగానే గుర్తించారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/bSiqM4j
https://ift.tt/9cqZ0Ss
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment