Friday, 24 March 2023

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు: 4 శాతం డీఏ పెంపు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 4 శాతం కరవు భత్యం(డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/RSIAOEZ
https://ift.tt/9cqZ0Ss

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour