Friday, 10 March 2023

జర్మనీ: జెహోవా విట్‌నెస్ హాల్‌లో కాల్పులు... సుమారు ఆరుగురు మృతి

ఉత్తర జర్మనీ నగరం హ్యామ్‌బర్గ్‌లో జెహోవా విట్‌నెస్ మీటింగ్ హాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో సుమారు ఆరుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. చనిపోయిన ఆరు లేదా ఏడుగురిలో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి కూడా ఉన్నాడా లేడా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని జర్మన్ మీడియా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/69xoSGE
https://ift.tt/UQAyGpE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour