Thursday, 9 March 2023

ఏపీ, తెలంగాణా నీళ్ళ పంచాయితీ.. 13న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ!!

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం జోక్యం చేసుకున్నప్పటికీ ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న కృష్ణానది, గోదావరి నది జల వివాదాలు సమసి పోలేదు. ఇరు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీకి తెరపడలేదు. ఇక తాజాగా కృష్ణా జలాల పై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించడం కోసం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Xp4amTW
https://ift.tt/UQAyGpE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour