Friday, 10 March 2023

ఈడీ ముందుకు కవిత: ఢిల్లీ చేరుకున్న కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులోనూ ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణను ఎదుర్కోనున్నారు కవిత. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/i4OPHym
https://ift.tt/WPMex1d

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour