Sunday, 5 March 2023

ప్రీతి మృతి కేసు టాక్సికాలజీ రిపోర్ట్‌లో దిమ్మతిరిగే విషయం; హుటాహుటిన డీజీపీ వద్దకు సీపీ!!

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రీతి మృతి కేసులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ప్రీతి సీనియర్ మెడికో వేధింపులు భరించలేక హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తే తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టులు షాకింగ్ విషయాన్ని వెల్లడించాయి. దీంతో పోలీసులకు ప్రీతి మృతి కేసు ఒక ఛాలెంజ్ గా తయారైంది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/sChEnv1
https://ift.tt/adhXybD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour