తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రీతి మృతి కేసులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ప్రీతి సీనియర్ మెడికో వేధింపులు భరించలేక హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తే తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టులు షాకింగ్ విషయాన్ని వెల్లడించాయి. దీంతో పోలీసులకు ప్రీతి మృతి కేసు ఒక ఛాలెంజ్ గా తయారైంది.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/sChEnv1
https://ift.tt/adhXybD
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment