Sunday, 5 March 2023

మార్చి 19నుండి శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం రద్దు.. ఎందుకంటే

ఇటీవల శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలంలో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నయనానందకరంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మరో ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. నంద్యాల జిల్లాలో కొలువైన కోరి కొలిచే వారి కొంగు బంగారం శ్రీశైలం మల్లన్న మహా క్షేత్రంలో ఈనెల 19వ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/S1Vvy90
https://ift.tt/adhXybD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour