Monday, 6 March 2023

సీఎం జగన్ మార్క్ \"లీడర్ షిప్\" - చంద్రబాబు రికార్డులు బ్రేక్ : అంబానీ ఎంట్రీతో..!!

ముఖ్యమంత్రి జగన్ చేసిన సైలెంట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎన్నికల వేళ పార్టీకి జోష్ ఇచ్చింది. ప్రతిపక్షాల విమర్శలు..జగన్ నాయకత్వంపై వస్తున్న విమర్శలకు ఒక్క సదస్సుతో చెక్ పెట్టారు. తన సామర్ధ్యం ఏంటో నిరూపించుకున్నారు. దేశంలోనే పేరున్న పారిశ్రామిక దిగ్గజాలను ఒక్క చోటకు తీసుకొచ్చారు. వారితో జగన్ సన్నిహితంగా మెలిగిన తీరు ప్రత్యేకార్షణగా నిలిచింది. ఇదే సమయంలో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/lLjVQrM
https://ift.tt/pn6AIhm

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour