Tuesday, 21 March 2023

యూపీ క్రీడాకారులకు 500 ప్రభుత్వ ఉద్యోగాలు- సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక ప్రకటన..

ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈనెలతో రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలో భారీ ఎత్తున వేడుకలు కూడా నిర్వహిస్తున్న సీఎం యోగీ.. దీనికి గుర్తుగా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇందులో క్రీడారంగానికి పలు శుభవార్తలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ పంచాయతీలోనూ క్రీడామైదానాలు, జిల్లాల్లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/9Uj52uB
https://ift.tt/c2unT0o

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour