Tuesday, 21 March 2023

మంత్రులు - సలహాదారులు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

సలహాదారుల నియామకం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సలహాదారుల నియామకం విషయంలో విధాన రూపకల్పనకు నిర్ణయించినట్లు హైకోర్టుకు నివేదించింది. దీని పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేస్తామని స్పష్టం చేసింది. ఇక నుంచి మంత్రులకు మాత్రమే సలహాదారులు సేవలు అందిస్తారని పేర్కొంది. ఈ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/oFrnMQD
https://ift.tt/c2unT0o

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour