Tuesday, 21 March 2023

అమరావతిలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం - గెజిట్ నోటిఫికేషన్ జారీ..!!

అమరావతికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన ఆర్​5 జోన్ పైన ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ‌తంలో ఉన్న జోన్ల‌లో కొన్ని భాగాల‌తో కొత్తగా R-5 జోన్ ఏర్పాటు చేసింది స‌ర్కార్. కోర్టు ఆదేశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని జోన్ ఏర్పాటుచేసిన‌ట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధానంగా పేద‌ల

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/sGL81uy
https://ift.tt/c2unT0o

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour