Sunday, 5 March 2023

కొమురవెల్లి మల్లన్న స్వరూపమే కేసీఆర్, దేవుడు మన మధ్యనే ఉన్నాడన్న మంత్రి తలసాని!!

నాయకులపై అభిమానం ఉండొచ్చు కానీ ఆ అభిమానం హద్దు మీరకూడదు. ఏది పడితే అది మాట్లాడేలా మాత్రం ఉండకూడదు. కానీ తెలంగాణా రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల అభిమానం హద్దు దాటుతుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ దేవుడు అని, తెలంగాణ గాంధీ అని మంత్రులు అనేకమార్లు కెసిఆర్ ను ఉన్నతంగా చూపించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/YqRUFfv
https://ift.tt/adhXybD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour