Thursday, 9 March 2023

యోగీ ఆదిత్యనాథ్ చేతికి ఓబీసీ కమిషన్ రిపోర్ట్-మున్సిపల్ పోరులో కోటా అమలుకు రెడీ..

యూపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓబీసీ కోటా అమలుతో ప్రత్యర్ధులను చావుదెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తాజాగా మరో అస్త్రం సంధించారు. హైకోర్టు ఓబీసీ కోటాకు నో చెప్పిన నేపథ్యంలో దాన్ని చట్టబద్ధం చేసేందుకు వీలుగా ఓబీసీ కమిషన్ ను నియమించిన యోగీ.. తాజాగా ఈ నివేదికను అందుకున్నారు. ఇక దాన్ని అమలు చేయడం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/BkQ4p5r
https://ift.tt/UQAyGpE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour