బెంగళూరు/హైదరాబాద్/కుప్పం: సినీ నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు మనుమడు, నందమూరి తారకరత్న తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో ఇన్ని రోజులు చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. శివరాత్రి పండుగ రోజు నందమూరి తారకరత్న చనిపోవడంతో నందమూరి అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భారీ సంఖ్యలో నందమూరి,
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/SXadpIr
https://ift.tt/MbZV5Cf
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment