Saturday, 18 February 2023

లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం..!!

టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నందమూరి తారకరత్న మరణంతో లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు. తారకరత్న కు నివాళి అర్పించేందుకు హైదరాబాద్ బయల్దేరిన లోకేష్.. నివాళి అర్పించనున్నారు. అంత్యక్రియకలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉండనున్నారు. తారకరత్న మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని లోకేష్ పేర్కొన్నారు. బావా అంటూ ఆప్యాయంగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/D6bvcY2
https://ift.tt/MbZV5Cf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour