ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దూకుడైన విధానాలతో విపక్షాలు కూడా దూకుడు పెంచాయి. ఈ మూడున్నరేళ్లలో వైసీపీ నేతలు ప్రదర్శిస్తున్న దూకుడును అందుకునేందుకు విపక్షాలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అంతే కాదు వైసీపీ నేతలకు పోటీగా బూతుపర్వాన్ని కూడా అందుకుంటున్నాయి. దీంతో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా మారిపోయిన రాజకీయంలో విపక్ష నేత చంద్రబాబు వరుస టూర్లతో చేస్తున్న రచ్చ ఇప్పుడు ఆయనపై వైసీపీ అంచనాల్ని మార్చేస్తున్నట్లు తెలుస్తోంది.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/cWdLV7G
https://ift.tt/HFGqNpS
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment