Monday, 27 February 2023

Lovers: ప్రియుడిని కత్తులతో పొడిచి అతని ముందే ప్రియురాలి మీద ముగ్గురు ?, వీడియోలు తీసి ఎస్కేప్ !

చెన్నై/విల్లుపురం: ఒకే కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ప్రతిరోజూ కాలేజ్ లో కలుస్తున్న ప్రేమికులు కాలేజ్ పూర్తి అయిన తరువాత కొంతసేపు మాట్లాడుకుని ఇంటికి వెలుతున్నారు. ఎప్పటి లాగే కాలేజ్ ప్రేమికులు ఓ చెరువు సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఆ సందర్బంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వెళ్లి ఇద్దరిని కత్తులతో బెదిరించారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/VzqQLYs
https://ift.tt/BfdihPb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour