Monday, 27 February 2023

BJP: అమిత్ షాతో రాష్ట్ర నేతల అత్యవసర భేటీ..! అందుకేనా..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు ఎలా అధికారంలోకి రావాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. అ దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అయితే ‘ప్రజాగోస-బీజేపీ భరోసా'స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్స్‌ చివరి రోజున మంగళవారం 119 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/zpKeUN8
https://ift.tt/BfdihPb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour